లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.!

మంత్రి లోకేష్ జిల్లా పర్యటన పురస్కరించుకొని సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విశ్వనాథ్, ఇతర సంబంధిత అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.  జమ్మలమడుగు, మైలవరం, ప్రొద్దుటూరులో లోకేష్  పర్యటించే ప్రాంతాలను వారు పరిశీలించారు.  బందోబస్తు ఇతర ఏర్పాట్లను సమీక్షించారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం