ప్రొద్దుటూరులో మహిళ అనుమానాస్పద మృతి.?
ప్రొద్దుటూరు(జూలై, 25): ప్రొద్దుటూరు రామేశ్వరం ఏరియాలో శనివారం రాణి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా పోలీసులు విచారణ చేపట్టారు. మూడు రోజుల క్రితం మరణించిన రాణి మృతదేహాన్ని స్థానిక 1 టౌన్ సీఐ కొండారెడ్డి పరిశీలించారు. విచారణ చేస్తున్నట్లు తెలిపారు