ప్రొద్దుటూరులో మహిళ అనుమానాస్పద మృతి.?

ప్రొద్దుటూరు(జూలై, 25): ప్రొద్దుటూరు రామేశ్వరం ఏరియాలో శనివారం రాణి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా పోలీసులు విచారణ చేపట్టారు.  మూడు రోజుల క్రితం మరణించిన రాణి మృతదేహాన్ని స్థానిక 1 టౌన్ సీఐ కొండారెడ్డి పరిశీలించారు.  విచారణ చేస్తున్నట్లు తెలిపారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం