మసీదుకు వెళ్లే భక్తులకు దారివ్వండి: ముక్తియార్
ప్రొద్దుటూరు(జూలై,22): స్థానిక పాత బస్టాండులోని మసీదును బుధవారం రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్ సందర్శించారు. మసీదులోకి భక్తులకు వెళ్ళేందుకు అడ్డుగా ఉన్నాయని అక్కడి వారు పిర్యాదు చేశారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు, మసీదు కమిటీ సభ్యులు, ఆటోలు, తోపుడు బండ్లు, స్థానిక వ్యాపారులతో ముక్తియార్ సమీక్షించారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.