స్వచ్ఛాంధ్ర పనులను తనిఖీ చేసిన పట్టాభి.!
ప్రొద్దుటూరు(జూలై, 17): రాష్ట్ర స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి శుక్రవారం ప్రొద్దుటూరులో పర్యటించారు. పనులను పరిశీలించారు. మునిసిపల్ కంపోస్ట్ యార్డు పనుల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, సంబంధిత అధికారులు ఆయన వెంట ఉన్నారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News