స్వచ్ఛాంధ్ర పనులను తనిఖీ చేసిన పట్టాభి.!

 ప్రొద్దుటూరు(జూలై, 17): రాష్ట్ర స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి శుక్రవారం ప్రొద్దుటూరులో పర్యటించారు.  పనులను పరిశీలించారు.  మునిసిపల్ కంపోస్ట్ యార్డు పనుల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, సంబంధిత అధికారులు ఆయన వెంట ఉన్నారు. 

-  ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం