రాజకీయాల్లోకి రాచమల్లు అల్లుడు.. రాష్ట్ర యువజన కార్యదర్శిగా బాధ్యతలు.!
ప్రొద్దుటూరు(జూలై, 31): ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చిన్నల్లుడు బండి వినీత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. బండి వినీత్ రెడ్డిని వైసిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు నియామక పత్రం ఇచ్చారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.