సమస్యలపై కమీషనర్ ను కలిసిన సచివాలయ ఉద్యోగులు.!

ప్రొద్దుటూరు(జూలై, 28): ప్రొద్దుటూరు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు పీరయ్య, నాగార్జున, పెద్ద మస్తాన్ మంగళవారం మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ను కలిశారు.  తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం