తెలుగుభాష పరిణామక్రమాన్ని తెలిపే కలమల్ల శాసనం: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి

ఎర్రగుంట్ల మండలం కలమల్ల చెన్నకేశవ సిద్దేశ్వరాలయాన్ని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సందర్శించారు.  అక్కడి మొదటి తెలుగు రాతి శాసనాలను పరిశీలించారు.  రేనాటి చోళరాజు ధనుంజయుడు ఈ శాసనాన్ని వేయించాడు.  అచ్చమైన తెలుగు భాషలో వాక్యాలు ఉన్నాయన్నారు.  తెలుగు భాష అబివృద్ధి పరిణామక్రమాన్ని వీటి ద్వారా తెలుసుకోవచ్చన్నారు.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం