ప్రొద్దుటూరులో పాపులేషన్ డే ర్యాలీ.!

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం ప్రొద్దుటూరులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  జమ్మలమడుగు ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. గీత, స్థానిక వైద్యాధికారులు భరత్ నారాయణ, మురళీకృష్ణ రెడ్డి, మధుకుమార్, మానస, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సిఓలు సుబ్బారెడ్డి, నాగజ్యోతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం