ప్రొద్దుటూరులో విత్తనాలు, పురుగుమందులు సీజ్.!

శుక్రవారం ప్రొద్దుటూరులోని ఎరువులు విత్తనాలు పురుగు మందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.  ఆరు దుకాణాల్లోని రూ.2.50 లక్షల విలువైన విత్తనాలు పురుగు మందులను సీజ్ చేశారు. సరియైన పత్రాలు అనుమతులు లేని ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసినట్లు మైదుకూరు ఏడిఏ కృష్ణమూర్తి ప్రొద్దుటూరు ఎంఏఓ వర హరికుమార్ తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం