లోకేశ్ బాబు.. హామీలిచ్చాక అమలు చేయాలి కదా.? AITUC రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు

ప్రొద్దుటూరు(జూలై,14): కార్మికులకు ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు మంగళవారం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో విమర్శించారు.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం