ప్రొద్దుటూరు లోక్ అదాలత్.. 190 కేసులు పరిష్కారం.!
ప్రొద్దుటూరు కోర్టులో శనివారం 2nd అడిషనల్ జిల్లా జడ్జి సత్యకుమారి ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఇరువర్గాల రాజీతో 190 కేసుల్లో రూ.5.99కోట్లు సెటిల్మెంట్ చేశారు. జడ్జీలు సత్యకుమారి, వెంకటేశ్వర్లు, షేక్ ఫైజునిస్సా, ప్రతిభ, సురేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో 5 బెంచిలు ఏర్పాటు చేశారు.