టెట్ పరీక్షలకు 11,780 మంది దరఖాస్తు.!

కడప(జూలై, 30): కడప జిల్లాలో టెట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం కడప డిఆర్ఓ మల్లికార్జున, డీఈవో షంషుద్దీన్ సమావేశం నిర్వహించారు.  జిల్లాలో టెట్ పరీక్షలకు 11,780 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 5 నుంచి 16 వరకు రెండు విడతల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలను నిర్వహిస్తున్నారు.  ఇందుకోసం జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.  కడపలో 5, ప్రొద్దుటూరులో 2, రాజంపేటలో 1 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 
- ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొత్తపల్లెను మునిసిపాలిటీలో విలీనం చేయాలి.!

శ్రీనివాసనగర్ సబ్ స్టేషన్ పరిశీలించిన అధికారులు.!

చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక మర్చిపోయావా.? APTF శ్యాం